
జ్వాలా వారిది న్యూస్ పిట్లం మండల్ రిపోర్టర్ మల్లి విట్టల్ ఆగస్టు 01
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోద్మేగం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో గ్రామ సర్పంచ్ పరమేష్ వర్ రెడ్డి. గ్రామంలో వీధి దీపాలు లేకపోవడంతో దగ్గరుండి మరి వీధి దీపాలు పెట్టించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ శేఖర్ ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య. గ్రామయువకులు లంబాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.